నేడు విడవలూరు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే ప్రశాంతి

84பார்த்தது
నేడు విడవలూరు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే ప్రశాంతి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం విడవలూరు మండలంలో పర్యటించనున్నారు. విడవలూరు మండలంలోని కడిదేవి కాలువ పూడిక తీత పనుల్లో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొనాలని తెలిపింది.

தொடர்புடைய செய்தி