కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్న ఇండియన్ నేవీ ఆఫీసర్

70பார்த்தது
కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్న ఇండియన్ నేవీ ఆఫీసర్
కోవూరు నియోజకవర్గం బుజ్జి మండలం జొన్నవాడలో వెలసి ఉన్న శ్రీ కామాక్షితాయి అమ్మవారిని ఇండియన్ నేవీ కమాండింగ్ ఆఫీసర్ గణేష్ బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో శ్రీనివాసులురెడ్డి, అర్చకులు వారిని వేదమంత్రోచరణతో ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. గణేష్ బాలాజీ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

தொடர்புடைய செய்தி