రీచ్‌ల్లోనూ ఇసుక కొనుగోళ్లు: సీఎం చంద్రబాబు

56பார்த்தது
రీచ్‌ల్లోనూ ఇసుక కొనుగోళ్లు: సీఎం చంద్రబాబు
ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడమే కాకుండా, నేరుగా రీచ్‌‌లకు వెళ్లి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 16 నుంచి అనుమతులు ఉన్న రీచ్‌లు అన్నింటిలోనూ ఇసుక తవ్వకాలు జరపాలన్నారు. రీచ్‌లలో రాత్రి తవ్వకాలు జరపకపోయినా.. సమీపంలోని స్టాక్ పాయింట్లలో నిరంతరం ఇసుక లోడింగ్ చేయాలన్నారు. దీనివల్ల రద్దీ తగ్గుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక కొరత లేదనే ప్రశ్న తలెత్తకూడదన్నారు.

தொடர்புடைய செய்தி