విజయవాడ వరదలకు జగనే కారణం: మంత్రి నిమ్మల

51பார்த்தது
విజయవాడ వరదలకు జగనే కారణం: మంత్రి నిమ్మల
విజయవాడ వరదలకు మాజీ సీఎం జగనే కారణమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ‘‘2020లో జగన్‌ ప్రభుత్వం 198 పనులను రద్దు చేసింది. రద్దు చేసిన వాటిలో బుడమేరుకు సంబంధించి 5 పనులు ఉన్నాయి. బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌ పనులను చంద్రబాబు 80 శాతం పూర్తి చేశారు. మిగిలిన పనులను జగన్‌ పూర్తి చేసి ఉంటే గండ్లు పడేవి కావు. బుడమేరుకు గండ్లు పడటం వల్లే విజయవాడకు వరదలు వచ్చాయి. జగన్‌ చేసిన పాపం ప్రజలకు శాపంగా మారింది." అని నిమ్మల పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி