త్రిపురాంతకం: ఎంపీడీవో ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం

64பார்த்தது
త్రిపురాంతకం: ఎంపీడీవో ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం పంచాయతీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ తదితరులకు ఎంపీడీవో రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి విధివిధానాలను వివరిస్తూ స్థానికంగా జరగవలసిన అభివృద్ధి అంశాలపై ఎంపీడీవో అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో స్థానిక సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఎంపీడీవో స్థానిక ప్రజాప్రతినిధులకు వివరించి చెప్పారు.

தொடர்புடைய செய்தி