సంతనూతలపాడు: అర్హులైన వారందరు పిఎం స్వానిధి రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

52பார்த்தது
సంతనూతలపాడు: అర్హులైన వారందరు పిఎం స్వానిధి రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
చీమకుర్తిలోని చిరు వ్యాపారులకు వ్యాపార అభివృద్ధి కొరకు పిఎం స్వానిధి రుణాలు పొంది వారి వ్యాపార అభివృద్ధి సాధించాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ తేళ్ళ రవికుమార్ అన్నారు. బుధవారం స్థానిక మెప్మా కార్యాలయంలో జరిగిన స్వానిధి సమృద్ధి క్యాంపులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు వరకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி