ఒంగోలు: ఈ పంట నమోదు ద్వారా పలు ప్రయోజనాలు పొందవచ్చు

56பார்த்தது
ఒంగోలు: ఈ పంట నమోదు ద్వారా పలు ప్రయోజనాలు పొందవచ్చు
సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామ సమీపంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పంట పొలాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ క్రాఫ్ నమోదు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వ పరిహారం అందుతుందని తెలిపారు. పలు ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி