నాగులుప్పలపాడు: రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు

78பார்த்தது
నాగులుప్పలపాడు మండలంలోని చిరువ నొప్పులపాడు గ్రామంలోని శ్రీఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శనివారం విజయదశమి పర్వదినాని పురస్కరించుకుని అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శివరామ శర్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహింారు. అలాగే ఆలయ కమిటీ వారు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

தொடர்புடைய செய்தி