నాగులప్పలపాడు: 2 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు

51பார்த்தது
నాగులప్పలపాడు: 2 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
నాగులుప్పలపాడు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు వాహనాలను ఎస్సై శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం సీజ్ చేశారు. అక్రమ ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఎస్సై తన సిబ్బందితో దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్, టిప్పర్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி