పింఛన్లపై ప్రకాశం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

65பார்த்தது
పింఛన్లపై ప్రకాశం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
ఒంగోలులోని కలెక్టరేట్ లో ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు డిఎల్డివోలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబరు 1న పింఛన్ పంపిణీ 100% పంపిణీ చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி