ఒంగోలు: కలెక్టర్ కలిసిన నూతన ఎస్ఈ

52பார்த்தது
ఒంగోలు: కలెక్టర్ కలిసిన నూతన ఎస్ఈ
ఒంగోలులోని విద్యుత్ భవన్ లో గురువారం నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన విద్యుత్ శాఖ ఎస్ఈ కే. వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. విద్యుత్ సంస్థ ఇతర అంశాలపై చర్చించారు.

தொடர்புடைய செய்தி