వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది: మంత్రి

54பார்த்தது
వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి స్వామి మాట్లాడుతూ రాబోయే తరాలకు మంచి మార్గాలను బోధించే వృద్ధులను కాపాడుకోవడంతో పాటు వారిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

தொடர்புடைய செய்தி