పింఛన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

84பார்த்தது
పింఛన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
ఒంగోలులో నిర్వహించిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రతి పింఛన్దారుడికి ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సుజాత, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி