అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్

63பார்த்தது
అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్
పొదిలి మండలంలోని ఓ గ్రామంలో దివ్యాంగురాలిని అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 19వ తేదీన దివ్యాంగురాలిపై బట్టువారిపల్లికి చెందిన రహేలయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ కు ఆదేశించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி