11న రెండు జిల్లాల స్థాయి కబడ్డీ టోర్నమెంట్

67பார்த்தது
11న రెండు జిల్లాల స్థాయి కబడ్డీ టోర్నమెంట్
సిఎస్ పురం లో ఈనెల 11వ తేదీన ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక ఉత్సవాలలో భాగంగా వంగవీటి మోహన రంగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని విన్నర్స్ కు రూ. 15, 000, రన్నర్స్ కు రూ. 10, 000 తృతీయ బహుమతి రూ. 7, 000 రూపాయలు అందజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆసక్తిగల టీం సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி