మొక్కలు నాటే పర్యావరణాన్ని కాపాడండి

68பார்த்தது
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్ అన్నారు. కనిగిరి పట్టణంలోని 4వ సచివాలయం ఆవరణలో గురువారం ఎన్జీవో సంఘ నాయకులతో కలిసి మున్సిపల్ చైర్మన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ సమతుల్యం సాధించాలన్నా, సకాలంలో వర్షాలు కురవాలన్నా మొక్కలు పెంచవలసిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி