ఎస్టి గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

84பார்த்தது
కనిగిరి పట్టణంలోని ఎస్టీ గురుకుల పాఠశాలను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశమైన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు.

தொடர்புடைய செய்தி