కేసుల పరిష్కారంలో జాప్యం తగదు: సీఐ

77பார்த்தது
కేసుల పరిష్కారంలో జాప్యం తగదు: సీఐ
కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఖాజావలి సంబంధిత పోలీస్ అధికారులతో శనివారం కనిగిరి సర్కిల్ స్టేషన్ లో నేర సమీక్ష పై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో జాప్యం తగదని, పిల్లలు, మహిళలు, వృద్ధులకు సంబంధించిన కేసుల పరిష్కారంలో జాప్యం ఉండరాదని తెలిపారు. 2023 కంటే ముందు నమోదైన కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி