సిఎస్ పురం: నలుగురిపై కేసు నమోదు

76பார்த்தது
సిఎస్ పురం: నలుగురిపై కేసు నమోదు
పేకాట ఆడుతున్న నలుగురిపై సిఎస్ పురం పోలీసులు కేసులు నమోదు చేశారు. సిఎస్ పురం మండలంలోని అయ్యలూరి వారి పల్లె గ్రామంలో జూదం ఆడుతున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్దనున్న రూ.3,980 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఎవరైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி