ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గణేష్ నగర్ లో వెలసిన గణేష్ నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆదివారం రోజు రాత్రి చిన్నారుల భరతనాట్యంతో ప్రజలందరూ అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి విచ్చేసి భరతనాట్యం చేసిన చిన్నారులను అభినందించి బహుమతులు అందించారు.