బూదవాడలో పర్యటించిన మంత్రి

72பார்த்தது
బూదవాడలో పర్యటించిన మంత్రి
పంగులూరు మండలం బూదవాడ గ్రామంలో శనివారం రాత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. నీటి కుంటలో పడి మృతి చెందిన చిన్నారులు మణి శ్రీ, సిద్దు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాదించిన తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. విషాదం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி