మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై

72பார்த்தது
మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై
అద్దంకి పట్టణంలోని శివారు ప్రాంతాలలో శనివారం రాత్రి మద్యం సేవిస్తున్న మందుబాబులకు ఎస్సై ఖాదర్ భాషా కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగటం చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్సై ఖాదర్ భాషా సూచించారు.

தொடர்புடைய செய்தி