యర్రగొండపాలెం: నీటి కోసం రోడ్ ఎక్కిన ప్రజలు

68பார்த்தது
యర్రగొండపాలెం: నీటి కోసం రోడ్ ఎక్కిన ప్రజలు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని వేగినాటి కోటయ్య కాలనీ వాసులు నీటి కోసం రోడ్డెక్కారు. సోమవారం స్థానిక జాతీయ రహదారిపై ఖాళీ బిందెలు వాహనాలు అడ్డుగా పెట్టి గ్రామస్తులు నిరసనకు దిగారు. దీంతో అటువైపు నుంచి వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత కొద్దిరోజులుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி