యర్రగొండపాలెం: అకాల వర్షంతో పంట నష్టం

57பார்த்தது
యర్రగొండపాలెం: అకాల వర్షంతో పంట నష్టం
అకాల వర్షాలు మిర్చి, పత్తి రైతులకు నష్టాలు మిగిలిచ్చాయి. యర్రగొండపాలెం మండలం వీరాయపాలెం గ్రామంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వందల ఎకరాలలో మిర్చి, పత్తి పంటలు నీట మునిగాయి. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి మరి పెట్టుబడి పెట్టామని అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నష్టపోయామని రైతులు అన్నారు.

தொடர்புடைய செய்தி