ఘనంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి

66பார்த்தது
ఘనంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి
త్రిపురాంతకం మండలంలోని స్థానిక గ్రంధాలయంలో గురువారం చిలకమర్తి లక్ష్మీనరసింహం 152వ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. గ్రంధపాలకుడు రామాంజి నాయక్,సాహితీవేత్త శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నాసరయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిలకమర్తి వారి రచనలను గుర్తు చేసుకున్నారు. ఆయన నవలలు సమాజంలో ఉన్న అన్యాయాలను,స్త్రీలపై జరుగుతున్న హింసలను ప్రతిబింబిస్తాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி