గుర్రం జాషువా జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్న నాసరయ్య

83பார்த்தது
గుర్రం జాషువా జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్న నాసరయ్య
త్రిపురాంతకం మండలానికి చెందిన కవి, రచయిత, తెలుగు అధ్యాపకులు గొట్టిముక్కుల నాసరయ్యకు ఆదివారం గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ వేదికగా జీవన జ్యోతి స్వేచ్ఛoద సేవ సంస్థ చైర్మన్ ఇ. జగదీష్, వ్యవస్థాపక అధ్యక్షులు మందా వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గుర్రం జాషువా జాతీయ ప్రతిభా పురస్కారం అందజేశారు.

தொடர்புடைய செய்தி