ఘనంగా జాషువా, భగత్ సింగ్ జయంతి వేడుకలు

60பார்த்தது
ఘనంగా జాషువా, భగత్ సింగ్ జయంతి వేడుకలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో శనివారం నవ యుగ కవి చక్రవర్తి గుర్రంజాషువా మరియు స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ జయంతి పురస్కరించుకుని, స్థానిక శాఖా గ్రంధాలయంలో గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్ మరియు శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో వారి చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామ్,దయాకర్,చిరంజీవి,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி