లారీ ట్రాక్టర్ ఢీ..10 మందికి గాయాలు

60பார்த்தது
లారీ ట్రాక్టర్ ఢీ..10 మందికి గాయాలు
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు సమీపంలో.. శుక్రవారం లారీ ట్రాక్టర్ ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్ లో తీసుకు వెళుతుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పదిమంది వరకు గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారందరినీ మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி