సంతనూతలపాడు: మద్యం పాలసీ విషయంలో పలు అనుమానాలు

71பார்த்தது
మద్యం టెండర్లలో టిడిపి నేతలు అందరూ పాల్గొనాలని ఉద్దేశంతో రెండు రోజులు గడువు పెంచాలని సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యాన్ని దూరం చేయాలని మాజీ సీఎం జగన్ కోరుకుంటే, మద్యం షాపులను సిండికేట్ చేస్తూ ఏపీలో సీఎం చంద్రబాబు మద్యం పాలసీని బ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி