ఒంగోలు నగరంలో మళ్లీ ప్రారంభమైన వర్షం

57பார்த்தது
ఒంగోలు నగరంలో మళ్ళీ వర్షం మొదలైంది. గురువారం ఉదయం 6 గంటల నుండి జల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారుతుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షల వల్ల పంటలు మునుగుతాయని భయాందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி