నూతన మద్యం విధానం వద్దంటూ నిరసన

53பார்த்தது
నూతన మద్యం షాపుల లాటరీ విధానాన్ని నిలిపివేయాలని ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ వద్ద సోమవారం మహిళా సంఘాల నాయకురాళ్లు నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఓవైపు లాటరీ ప్రక్రియ సాగుతున్న విషయం తెలిసిందే. దీంతో శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషను కు తరలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி