ఒంగోలు: త్రోవగుంట వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

81பார்த்தது
ఒంగోలు మండలం త్రోవగుంట హైవేపై శుక్రవారం రాత్రి 10: 30 గంటల సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ లో శరన్నవరాత్రులలో భాగంగా ట్రాఫిక్ మళ్ళించటంతో ఒంగోలు నుండి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి వైపు వెళ్ళు గూడ్స్ వాహనాలను చీరాల, బాపట్ల మీదుగా దారి మళ్లించే క్రమంలో వాహనాల రద్దీ ఎక్కువ కావడం వల్ల ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

தொடர்புடைய செய்தி