ఒంగోలు: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

83பார்த்தது
ఒంగోలు నగరంలో రెండు రోజులుగా జోరు వర్షం కురుస్తుంది. మంగళవారం జోరు వర్షంలోనూ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా లోతట్టు ప్రాంతాలలో పర్యటించారు. గంగాడ సుజాతతో కలిసి కలెక్టర్ లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. స్థానిక అధికారులకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారికి అన్ని సదుపాయాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி