కొత్తపట్నం: తీరప్రాంత మత్స్యకారులను అప్రమత్తం చేయాలి

67பார்த்தது
కొత్తపట్నం: తీరప్రాంత మత్స్యకారులను అప్రమత్తం చేయాలి
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కొత్తపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావసకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పునరావస కేంద్రంలో ఉన్న బాధితులకు ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీర ప్రాంత మత్స్యకారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி