జరుగుమల్లిలో: రెండు ట్రాక్టర్లు సీజ్

67பார்த்தது
జరుగుమల్లిలో: రెండు ట్రాక్టర్లు సీజ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శుక్రవారం అధికారులు సీజ్ చేశారు. జరుగుమల్లి తహశీల్దార్ జనార్ధన్ మండలంలోని పాలేరు నది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించి వాటిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ ప్రజలను హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி