అధికారులు సమన్వయంతో పని చేయాలి: ఎమ్మెల్యే ఉగ్ర

77பார்த்தது
అధికారులు సమన్వయంతో పని చేయాలి: ఎమ్మెల్యే ఉగ్ర
వెలిగండ్ల మండల సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు. పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అధికారులు సమన్వయంతో పని చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி