కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ముత్తుముల

70பார்த்தது
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ముత్తుముల
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని శుక్రవారం ఉదయం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయంలో వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గోని వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. పూజారులు అమ్మవారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி