కనిగిరి: శ్రీ జగన్మాత ఈశ్వరి దేవి పల్లకి సేవలో పాల్గొన్న భక్తులు

83பார்த்தது
కనిగిరి: శ్రీ జగన్మాత ఈశ్వరి దేవి పల్లకి సేవలో పాల్గొన్న భక్తులు
దసరా శరన్నవరాత్రులు కనిగిరి పట్టణంలోని స్థానిక దరువు బజారులోని గోవిందమాంబ సమేత శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో, మంగళవారం రాత్రి శ్రీజగన్మాత ఈశ్వరి దేవి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీ పల్లి ఎంఈఓ రాచగుండ్ల శ్రీనివాసాచారి, కరెంటు డిపార్ట్మెంట్ జేయి రాచగుండ్ల ప్రసాద్ దేవస్థాన కమిటీ కార్యవర్గ సభ్యులు, భక్తులు పల్లకి సేవలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி