ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం : ఎమ్మెల్యే ఉగ్ర

78பார்த்தது
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం : ఎమ్మెల్యే ఉగ్ర
కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం వచ్చిన రోగులకు ఆసుపత్రిలో అందుతున్న వైద్యం గురించి, వైద్యం అందిస్తున్న తీరును ఇబ్బందులను శుక్రవారం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.

தொடர்புடைய செய்தி