రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

71பார்த்தது
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా కంభం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆదివారం రైలు కిందపడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు మృతి చెందాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియవలసి ఉందని రైల్వే పోలీసులు అన్నారు.

தொடர்புடைய செய்தி