పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం అందరి ఆరోగ్యం

71பார்த்தது
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం అందరి ఆరోగ్యం
గిద్దలూరు పట్టణంలో స్వచ్చా హీ సేవా కార్యక్రమాలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికులు ఆరోగ్యం పై.. నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఆరోగ్య కార్యదర్షులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రోజూ పట్టణంను శుభ్ర పరిచే పారిశుధ్య కార్మికులు ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, చేతులకు గ్లవ్స్ ధరించాలన్నారు.

தொடர்புடைய செய்தி