స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన రాచర్ల ఎస్సై

54பார்த்தது
స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన రాచర్ల ఎస్సై
గిద్దలూరు నియోజకవర్గం రాచర్లలో శుక్రవారం వాహన తనిఖీలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఎస్సై కోటేశ్వరరావు. ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి వాహన పత్రాలను లైసెన్స్, పొల్యూషన్ పత్రాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా పలు వాహనాలకు జరిమానాలు విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி