కంభం నూతన సీఐగా మల్లికార్జున

70பார்த்தது
కంభం నూతన సీఐగా మల్లికార్జున
ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ నూతన సీఐగా కొమరం మల్లికార్జున బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఐ మల్లికార్జున ఒంగోలు ట్రాఫిక్ సిఐగా గతంలో విధులు నిర్వహించారు. గతంలో కంభం సీఐ గా బాధ్యతలు నిర్వహించిన రామకోటయ్య గిద్దలూరు సర్కిల్ సీఐగా బదిలీ అయ్యారు. కంభం సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని నూతన సీఐ మల్లికార్జున అన్నారు. పోలీసు సిబ్బంది నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி