నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన కందుల

67பார்த்தது
నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన కందుల
ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బందులకు గురవుతున్న విజయవాడ ప్రజానీకానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం విజయవాడలో బోండా ఉమా నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే కందుల తనయుడు విఘ్నేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం టిడిపి నాయకులు
తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி