గిద్దలూరు జనసేన ఇన్ ఛార్జ్ ఆసక్తికర వ్యాఖ్యలు

72பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు ఆదివారం ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అండదండలతో గెలిచిన ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను గుర్తించి వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி