గిద్దలూరులోనిరసన తెలిపిన భవన నిర్మాణ కార్మికులు

73பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం బుధవారం నిరసన తెలిపారు.12 14 జీవోను వెంటనే రద్దు చేయాలని ఇసుక లేకపోవడం వలన భావన నిర్మాణరంగం కుదిలైందని ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి గిద్దలూరు నియోజకవర్గంలో ఇసుక కేంద్రాలను ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మికులు సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని తెలుపుతూ భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி