ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ అందిస్తాము

81பார்த்தது
ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ అందిస్తాము
దర్శి నియోజకవర్గంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తామని టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి పట్టణంలోని క్రిస్టియన్ పాలెంలో గురువారం రాత్రి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி