వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులుగా బూచేపల్లి

83பார்த்தது
వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులుగా బూచేపల్లి
వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగిస్తూ ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకునిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లను నియమించినట్లుగా ఆయన శుక్రవారం ప్రకటించారు. తాడేపల్లిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో శుక్రవారం జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి జగన్ చర్చించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி