ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి:

50பார்த்தது
వినుకొండ పట్టణంలో అతి కిరాతకంగా హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులు ఆదివారం పట్టణం సీఐ శోభన్ బాబును ఆదివారం కలిశారు. తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని సీఐను కోరినట్లు తెలిపారు. అనంతరం రషీద్ తల్లి మీడియాతో మాట్లాడుతూ. ఇప్పటికి 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, హత్యతో సంభంధం ఉన్న ఇంకా నలుగురు బయట తిరుగుతున్నారని, వారిని కూడా శిక్షించాలని కోరారు.

தொடர்புடைய செய்தி