వరద బాధితులకు సహాయం

53பார்த்தது
వరద బాధితులకు సహాయం
విజయవాడ వరద బాధితులకు సహాయం చెయ్యడానికి ముందుకొచ్చిన పొన్నూరు సెయింటెన్ స్కూలు విద్యార్థులు అందరూ కలసి 2. 50 లక్షల రూపాయల నిత్య అవసరాలను పంపిణీ చేసినట్లు స్కూల్ పాఠశాల కరెస్పాండెన్డ్ సిస్టర్ రినా ఆన్ తెలిపారు. స్కూల్ విద్యార్థులు సేకరించిన నిత్యావసరాలు దోమతెరలు, దుప్పట్లు, దుస్తులు విజయవాడ లో సింగ్ నగర్ బాధితులకు పంచి పెట్టినట్టు శనివారం తెలిపారు.

தொடர்புடைய செய்தி